IND vs SA 1st Test 2023 Day 1: ఐదు వికెట్లతో భారత్‌పై చెలరేగిన సఫారీ పేసర్ రబాడ, ముగిసిన తొలి రోజు ఆట, 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిన టీమిండియా

సెంచూరియన్‌ వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆటను 31 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్‌లు ముగించేసారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(70 బ్యాటింగ్‌), సిరాజ్‌ ఉన్నారు.

Kagiso Rabada (Photo-X/ICC)

సెంచూరియన్‌ వేదికగా భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా ఆటను 31 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్‌లు ముగించేసారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(70 బ్యాటింగ్‌), సిరాజ్‌ ఉన్నారు.

తొలి రోజు కేవలం 59 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది.మొదటి రోజు దక్షిణాఫ్రికా బౌలర్లు పై చేయి సాధించారు. స్టార్‌ పేసర్‌ రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. భారత బ్యాటర్లలో రాహుల్‌తో పాటు విరాట్‌ కోహ్లి(38), శ్రేయస్‌ అయ్యర్‌(31) పరుగులతో పర్వాలేదన్పించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement