India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్. రెండో ఇన్నింగ్స్లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్. రెండో ఇన్నింగ్స్లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
ఇక భారత్ స్కోరు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా బంగ్లా ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. ముఖ్యంగా బంగ్లా బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డారు పంత్, గిల్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్...బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన ఆకాశ్...వీడియో ఇదిగో
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Advertisement
Advertisement
Advertisement