Jay Shah: ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జైషా...రెండేళ్ల పాటు సేవలు, ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జైషా ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో జైషా రెండేళ్ల పాటు కొనసాగనుండగా ఈ పదవి చేపట్టిన నాలుగో భారతీయుడిగా నిలిచారు జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నేటి నుండి జైషా పదవీ కాలం ప్రారంభమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) మాజీ కార్యదర్శి జైషా ఆదివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో జైషా రెండేళ్ల పాటు కొనసాగనుండగా ఈ పదవి చేపట్టిన నాలుగో భారతీయుడిగా నిలిచారు జైషా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నేటి నుండి జైషా పదవీ కాలం ప్రారంభమైందని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు జైషా. ఐసిసి డైరెక్టర్లు , బోర్డు సభ్యుల నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు. హైబ్రిడ్ మోడల్ లో చాంపియన్స్ ట్రోఫీ, దాదాపు అంగీకరించిన పాకిస్థాన్! కానీ కండీషన్స్ పెట్టిన పాక్ క్రికెట్ బోర్డు
Here's Tweet:
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Champions Trophy Final Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement