Delhi High Court: OFS ప్లాట్‌ఫారమ్‌లు తమ పేర్లు, చిత్రాలు ఉపయోగించకుండా ఆపండి, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్

ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు (OFS) తమ పేర్లు, చిత్రాలతో NFT (Non-fungible Tokens)లను ఉపయోగించకుండా ఆపాలని క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.సిరాజ్, పటేల్, రారియో, ఇతరులు ఏప్రిల్ 26 నాటి సింగిల్ జడ్జి ఆదేశాలకు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు.

Delhi High Court (Photo Credits: IANS)

ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లు (OFS) తమ పేర్లు, చిత్రాలతో NFT (Non-fungible Tokens)లను ఉపయోగించకుండా ఆపాలని క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.సిరాజ్, పటేల్, రారియో, ఇతరులు ఏప్రిల్ 26 నాటి సింగిల్ జడ్జి ఆదేశాలకు వ్యతిరేకంగా డివిజన్ బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు. కాగా ఈ ప్లాట్‌ఫారమ్‌లు.. క్రికెటర్లు, సెలబ్రిటీల పేర్లు, చిత్రాలను ఉపయోగించవచ్చని తీర్పులో పేర్కొంది, ఎందుకంటే అలాంటి ఉపయోగం వాక్ స్వాతంత్ర్య హక్కు క్రింద ఉందని సింగిల్ జడ్జి తీర్పును ఇచ్చారు. దీనిని విచారించిన ధర్మాసనం ఒక వారంలోగా తమ వ్రాతపూర్వక సమర్పణలను దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశించింది.కేసును తదుపరి పరిశీలనకు మే 23న జాబితా చేసింది.

Bar and Bench Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

CM Revanth Reddy: నేను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీతో ఎలాంటి గ్యాప్ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోనని వెల్లడి

Delhi Railway Station Stampede Update: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి.. ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

Delhi Railway Station Stampede Update: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Share Now