IND vs BAN 2nd ODI: రోహిత్ పోరాటం వృధా, రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి, మూడు వన్డేల సిరీస్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ కైవసం

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.

Ebadot-Hossain-celebrates-a-wicket (Photo-ICC)

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే బంగ్లాదేశ్‌ కైవసం చేసుకుంది. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది.

Here's ICC Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement