Paris Olympics 2024 Live Updates: కాంస్య పతక రేసులో అనంత్ జీత్ సింగ్ - మహేశ్వరి చౌహాన్, ఒలింపిక్స్‌లో మరో పతకం దిశగా భారత్

పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్‌ డ్ టీమ్ ఈవెంట్‌లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్‌లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.

Paris Olympics 2024 Live Updates Maheshwari Chauhan and Anant Jeet Singh have qualified for bronze medal

Paris, Aug 5:  పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్‌ డ్ టీమ్ ఈవెంట్‌లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్‌లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.

రెండవ రౌండ్‌లో, మహేశ్వరి 25 స్కోరును పూర్తి చేయగా 2 మరియు 5వ సిరీస్‌లలో రెండు షాట్‌లను కోల్పోయి 23కి చేరుకుంది. దీంతో క్వాలిఫికేషన్‌లో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతక ప్లే-ఆఫ్‌లోకి ప్రవేశించింది.  ఒలింపిక్స్ లో క‌ల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడ‌ల్ సాధించిన జొకోవిచ్

Here's Tweet:

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement