Suhas Yathiraj Wins Silver Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు రజతం

టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్‌ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు.

suhas-yathiraj

టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్‌ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు. టైటిల్ మ్యాచ్‌లో సుహాస్ యతిరాజ్ 2-1 స్కోరుతో ఫ్రెంచ్ ఆటగాడు లుకాస్ మజూర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఫైనల్లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు సాగింది. చివరకు టైటిల్ మ్యాచ్‌లో లూకాస్ విజయం సాధించారు. అతను 21-15, 17-21, 15-21 స్కోరుతో భారత ఆటగాడు సుహాస్‌ని ఓడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement