Andhra Pradesh: ఏపీలో గంజాయి స్మగ్లింగ్ కలకలం, 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న చింతపల్లి పోలీసులు, విలువ రూ. 3 కోట్ల పైమాటే, ముగ్గురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ | చింతపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఛేదించారు. వారి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన సుమారు 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చింతపల్లి పోలీసులు తెలిపారు.

Ganja smugglers (Photo-ANI)

ఆంధ్రప్రదేశ్ | చింతపల్లి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఛేదించారు. వారి వద్ద నుంచి రూ. 3 కోట్ల విలువైన సుమారు 1700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చింతపల్లి పోలీసులు తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement