Corona in AP: ఏపీలో అత్యంత దిగువకు కేసులు, గత 24 గంటల్లో 86 మందికి కరోనా, 1,341కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ప్రకాశం, విశాఖ జిల్లాలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

COVID in AP | (Photo-PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 14,788 కరోనా పరీక్షలు నిర్వహించగా, 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 17, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, ప్రకాశం, విశాఖ జిల్లాలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 288 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వరుసగా మరో రోజు మరణాలేవీ సంభవించలేదు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,262 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,192 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,341కి తగ్గింది. ఇప్పటిదాకా కరోనాతో 14,729 మంది మరణించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement