Andhra Pradesh Shocker: ఏపీలో దారుణం, అప్పుడే పుట్టిన పసికందును రైల్వే స్టేషన్ సమీపంలో వదిలివేసిన కసాయి తల్లిదండ్రులు
ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు. బొడ్డు కూడా కత్తిరించకుండా బ్యాగులో పసికందును పెట్టి అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఓ చిన్న వ్యాపారి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు. బొడ్డు కూడా కత్తిరించకుండా బ్యాగులో పసికందును పెట్టి అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఓ చిన్న వ్యాపారి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు విచారణ సాగుతోందని ఈ ఘటన సోమవారం జరిగిందని కొత్త వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సూర్య రావు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)