Andhra Pradesh Shocker: ఏపీలో మరో టమాటా రైతు దారుణ హత్య, అన్నమయ్య జిల్లాలో రైతు గొంతు కోసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు

మదనపల్లెలో టమాటా రైతు హత్య మరువకముందే మరో టమాటా పండించే రైతును హత్య చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన భర్తల మధుకర్ రెడ్డి తన టమోటా పొలం వద్ద టెంటు వేసుకుని ఆదివారం రాత్రి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి మధుకర్ రెడ్డి గొంతు కోసి పారిపోయారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Murder (Photo Credits: Pixabay)

మదనపల్లెలో టమాటా రైతు హత్య మరువకముందే మరో టమాటా పండించే రైతును హత్య చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన భర్తల మధుకర్ రెడ్డి తన టమోటా పొలం వద్ద టెంటు వేసుకుని ఆదివారం రాత్రి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి మధుకర్ రెడ్డి గొంతు కోసి పారిపోయారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement