Andhra Pradesh: ఏపీలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లుగా నిరసన, తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై ఆగ్రహం

తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేశారని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లు నటించి నిరసన తెలిపారు. తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Tribal women farmers symbolic protest (Photo-ANI)

తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేశారని అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో గిరిజన మహిళా రైతులు ఉరి వేసుకున్నట్లు నటించి నిరసన తెలిపారు. తమ జీడితోటలను మైనింగ్ కంపెనీ ప్రతినిధులు ధ్వంసం చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Women Ugly Fight: రావే చూస్కుందాం.. నువ్వా నేనా? కోర్టు ముందే జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తా కోడళ్లు (వీడియో)

Kamareddy: ఉదయం కూతురు పెళ్లి...సాయంత్రం తండ్రి అంత్యక్రియలు, కూతురు పెళ్లి జరుగుతుండగానే కుప్పకూలిన తండ్రి, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Share Now