Pawan Kalyan: అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం...ఎంపీడీవోపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరిక

అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Deputy CM Pawan Kalyan fire on YSRCP Leaders

అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంత ధైర్యం ఉంటే ఎంపీడీవోపై దాడి చేస్తారు..అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప రిమ్స్ ఆసుపత్రిలో గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించారు పవన్. సుదర్శన్ రెడ్డి దాడులు చేయడం కొత్తేమీ కాదు అని...గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశారు అన్నారు. అహంకారంతో, ఇష్టారాజ్యంగా ఉంటామంటే మా ప్రభుత్వం ఊరుకోదు అని స్పష్టం చేశారు పవన్. డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం

AP Deputy CM Pawan Kalyan fire on YSRCP Leaders

అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement