AP Elections Result 2024: మైలవరం నుంచి 27 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, వీడియో ఇదిగో..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

NTR district Mylavaram alliance candidate Vasantha Krishna Prasad won with a majority of 27 thousand votes

ఏపీలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది. సొంతంగా 130 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.ప్ర‌స్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ 27 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement