Yamini Krishnamurthy: భరతనాట్యం కళాకారిణి యామినీ కృష్ణమూర్తి ఇకలేరు, అనారోగ్యంతో ఢిల్లీలో మృతి,తిరుమల ఆస్థాన నర్తకీగా సేవలు
ప్రముఖ నర్తకి ,పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Delhi, Aug 3: ప్రముఖ నర్తకి ,పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయస్సు 84.
యామినీ కృష్ణమూర్తి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆస్థాన నర్తకిగా సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. 1968లో పద్మ శ్రీ,2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకాన్ని సైతం రచించారు. క్వార్టర్ ఫైనల్స్లో దీపికా కుమారి ఓటమి,ఆర్చరీ ఈవెంట్లో సెమీస్ ఛాన్స్ మిస్
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..
Redmi A4 5G: రూ. 8,499కే రెడ్మీ 5జీ స్మార్ట్ఫోన్, 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో,ఇతర ఫీచర్లు గురించి కూడా తెలుసుకోండి
Advertisement
Advertisement
Advertisement