Paris Olympics: క్వార్టర్ ఫైనల్స్లో దీపికా కుమారి ఓటమి,ఆర్చరీ ఈవెంట్లో సెమీస్ ఛాన్స్ మిస్
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్తో జరిగిన మ్యాచ్లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
Paris, Aug 3: పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్తో జరిగిన మ్యాచ్లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
ఇక అంతకముందు ప్రీక్వార్టర్ ఫైనల్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో దీపికా కుమారి 6-4 తేడాతో జర్మనీకి చెందిన మైకేల్ గ్రోపెన్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్కు చెందిన మరో ఆర్చర్ భజన్ కౌర్ తీవ్రంగా పోరాడి ప్రీక్వార్టర్ ఫైనల్ రౌండ్లో ఓడిపోయింది.
Here's Tweet:
Deepika Kumari at Olympics: Individual event:
🏹 2012 London: Lost in R64
🏹 2016 Rio: Lost in Pre-QF
🏹 2020 Tokyo: Lost in QF
🏹 2024 Paris: Lost in QF #Archery #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/0L1WY0twOL
— India_AllSports (@India_AllSports) August 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 03, 2024 06:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

