Andhra Pradesh: జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వైసీపీ, ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసిన అధికార పార్టీ

హైదరాబాద్లో పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది.

Chandra Babu Naidu (Photo/Twitter/TDP)

హైదరాబాద్లో పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే అడవి కుక్కలతో పోల్చారు. బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మాట్లాడొద్దని వీడియోలో కనిపిస్తోంది. జర్నలిస్టులు అటూ-ఇటూ తాళాలు వేస్తున్నారని మీడియా ముఖంగా హేళన చేశారు. నిజంగానే జర్నలిస్టులకు దమ్ముంటే..ముందు వైఎస్ఆర్సీపీపై వ్యతిరేక కథనాలు రాసి తమను ప్రశ్నించాలని ఆర్డర్ వేశారు.ఈ వీడియోని వైసీపీ పార్టీ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Here's YSRCP Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bhumana Karunakar Reddy: సూపర్‌ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్‌పై మండిపడిన భూమన కరుణాకర్‌రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Share Now