Chandrababu: విశాఖలో 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల, ఏపీని మరలా గాడిలో పెడతానని ప్రకటన..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘విజన్ 2047’ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. రెండు దశాబ్దాల క్రితం టీడీపీ హయాంలో విడుదల చేసిన ‘విజన్ 2020’ తరహాలో ఈ డాక్యుమెంట్ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Advertisement
సంబంధిత వార్తలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement