Andhra Pradesh CS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ నియామకం, ఉత్తర్వులు విడుదల చేసిన జగన్ ప్రభుత్వం, అక్టోబర్ 1 నుంచి బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన IAS సమీర్‌ శర్మ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు.  ప్రస్తుతం ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 1 నుంచి నూతన సీఎస్ గా  సమీర్‌ శర్మ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Telangana Capital Hyderabad: హైదరాబాద్‌ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు

Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ

Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ

Race Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన రేస్ సర్వే, 117 నుంచి 128 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 48 నుంచి 58 సీట్ల మధ్యలో టీడీపీ

AARAA Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆరామస్తాన్ సర్వే, 98 నుంచి 116 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో టీడీపీ

Rise Exit Poll: 122 సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 60 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Rise Exit Poll ఇదిగో..

Pioneer Exit Poll: 144 పైగా సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 31 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Pioneer Exit Poll ఇదిగో..

Atma Sakshi Exit Poll: 98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..