Kurnool Shocker: హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు బోల్తా...ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం

కోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు..

Bus Fell into Canal (Photo-Video Grab)

కర్నూలు: కోడుమూరు సమీపంలో బోల్తాపడిన బిస్మిల్లా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు చిన్నారులు మృతి, ఒకరి పరిస్థితి విషమం.. మృతులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ(13), గోవర్థిని(8)గా గుర్తింపు.. 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు.. హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తున్న బస్సు.. మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ప్రమాదం.

Bus Fell into Canal (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Share Now
Advertisement