PM Modi Bhimavaram Tour Live: ప్రధాని మోదీ భీమవరం పర్యటన లైవ్, ప్రధాని మోదీని శాలువాతో సత్కరించిన సీఎం జగన్

ప్రధాని మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ భీమవరం చేరుకున్నారు. అనంతరం ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు. ప్రధాని మోదీని సీఎం జగన్ శాలువాతో సత్కరించారు.

CM jagan and PM Modi (Photo-Twitter)

ప్రధాని మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ భీమవరం చేరుకున్నారు. అనంతరం ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు. ప్రధాని మోదీని సీఎం జగన్ శాలువాతో సత్కరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement