Rajinikanth in Tirumala: తిరుమలలో సూపర్స్టార్, తెల్లవారుజామునే శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్, కడప దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్న తలైవా
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swamy) సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Tirumala, DEC 15: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swamy) సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన కుమార్తె ఐశ్వర్య కూడా రజనీకాంత్ తో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం.. రజనీకాంత్ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, రజనీకాంత్ ఇవాళ కడప అమీన్పీర్ దర్గాను దర్శించుకోనున్నారు. ఆయనతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా దర్గాకు వెళ్లనున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement