Rush in Tirumala: దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజులో హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పట్టిందంటే??
దీపావళి పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
Tirumala, Nov 13: దీపావళి (Diwali) పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల (Tirumala) తిరుపతి (Tirupathi) వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా మొత్తం 21,974 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా టోకెన్ లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పట్టిందని అధికారులు చెప్పారు. పండుగ సందర్భంగా భక్తులు భారీగా రావడంతో శ్రీవారికి హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చింది. భక్తులు ఒక్కరోజే శ్రీవారి హుండీలో రూ.3.58 కోట్లు వేశారు. కాగా, దీపావళి పండుగ సందర్భంగా ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement