SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో

తిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.

Tirupati Laddu Row SIT Team Visits Tirumala Temple(video grab)

తిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.

గుంటూరు నుంచి వందే భరత్ రైలులో తిరుపతి చేరుకున్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి... కల్తీ నెయ్యి ఇష్యూ పై విచారణ చేపట్టనున్నారు. తిరుపతి, తిరుమలలోని వివిధ విభాగాలను పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది సిట్ కమిటీ. శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement