Visakhapatnam: విశాఖలో క్లాస్ రూంలో పైనుంచి ఊడిపడిన సీలింగ్ ప్లాస్టర్, ముగ్గురు విద్యార్థులకు గాయాలు, విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు

విశాఖపట్నం | పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోని సీలింగ్ ప్లాస్టర్ విద్యార్థులపై పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ceiling plaster fell on students (Photo-ANI)

విశాఖపట్నం | పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోని సీలింగ్ ప్లాస్టర్ విద్యార్థులపై పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement