Visakhapatnam: విశాఖలో క్లాస్ రూంలో పైనుంచి ఊడిపడిన సీలింగ్ ప్లాస్టర్, ముగ్గురు విద్యార్థులకు గాయాలు, విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు

విశాఖపట్నం | పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోని సీలింగ్ ప్లాస్టర్ విద్యార్థులపై పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Visakhapatnam: విశాఖలో క్లాస్ రూంలో పైనుంచి ఊడిపడిన సీలింగ్ ప్లాస్టర్, ముగ్గురు విద్యార్థులకు గాయాలు, విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన అధికారులు
ceiling plaster fell on students (Photo-ANI)

విశాఖపట్నం | పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోని సీలింగ్ ప్లాస్టర్ విద్యార్థులపై పడి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Advertisement


Advertisement
Advertisement
Share Us
Advertisement