Mulugu District Shocker: ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది టూరిస్టులు..

ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు.

twitter

ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి 9కి.మీ దూరంలో ముత్యంధార జలపాతాలను చూసేందుకు సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకలు తరలివచ్చారు. అయితే జలపాతాన్ని చూడడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వాగు పొంగి దిక్కుతోచని స్థితిలో పర్యాటకులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు స్థానిక పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు.

twitter

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement