Telangana: ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా
ప్రజాభవన్ లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది . కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
ప్రజాభవన్ లో(Praja Bhavan) రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది(Telangana). కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో సమావేశం జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా( All-Party MPs Meeting) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానుండగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకూ ఆహ్వానం అందించారు. రాష్ట్ర ఎంపీలందరికీ స్వయంగా పోన్ చేసి ఆహ్వానించారు భట్టి.
ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశం అనంతరం ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో ఉంది.
All-Party MPs Meeting at Praja Bhavan Tomorrow to Discuss Pending Central Issues
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)