Amith Sha In Telangana: దళితబంధులో BRS ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు..నల్గోండలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. స్మార్ట్ సిటీస్ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. -అమిత్ షా
నల్గొండలో బీజేపీ సభలో పాల్గొన్న అమిత్ షా. దళితబంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు. తెలంగాణ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయింది. ఓవైసీ మెప్పుకోసమే ఉర్ధూని రెండో భాషగా గుర్తించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. స్మార్ట్ సిటీస్ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. -అమిత్ షా
Union Home Minister Amit Shah (Photo-ANI)
Tags
amit shah campaign in telangana
amit shah in telangana
amit shah telangana
amit shah telangana liberation day
Amit Shah Telangana Tour
amith sha class to telangana bjp leaders
amith sha latest news
amith sha special focus on telangana
amith shah telangana tour
Telangana
Telangana BJP
telangana bjp news
Telangana Election
telangana elections
Telangana Elections 2023
telangana live news
Telangana News
Telangana Politics
TELANGANA UPDATES
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Advertisement
Advertisement
Advertisement