Telangana: వీడియో ఇదిగో, రైతుబంధు రాలేదని చెప్పిన రైతు మీద కేసు, బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

కొడంగల్ - కొత్తూరు గ్రామానికి చెందిన కోస్గి బాల్ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ రైతుబంధు లేదు, రుణమాఫీ అమలు కాలేదని మాట్లాడగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు నాయకులు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

leaders filed a case against the farmer who said that Rythu Bandhu did not come

కొడంగల్ - కొత్తూరు గ్రామానికి చెందిన కోస్గి బాల్ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ రైతుబంధు లేదు, రుణమాఫీ అమలు కాలేదని మాట్లాడగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు నాయకులు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement