PM Modi In Hyderabad: దళిత బంధుతో న్యాయం జరగలేదు, రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు..ప్రధాని మోదీ విమర్శలు

దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయింది. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అన్ని విస్మరించింది. కొత్త రాజ్యాంగంతో కేసీఆర్.. అంబేద్కర్‌ను అవమానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి.-మోడీ

PM Modi (Photo-X)

దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయింది. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అన్ని విస్మరించింది. కొత్త రాజ్యాంగంతో కేసీఆర్.. అంబేద్కర్‌ను అవమానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి.-మోడీ

PM Narendra Modi (Photo Credit: ANI)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement