Hyderabad Horror: హైదరాబాద్లో దారుణం, రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్మాంగాలతో పాటు గొంతు కోసి చంపిన దుండగులు, వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు
హైదరాబాద్ యూసుఫ్గూడలోని లక్ష్మీనరసింహనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
హైదరాబాద్ యూసుఫ్గూడలోని లక్ష్మీనరసింహనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడిని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు చెందిన పుట్టరాము అలియాస్ సింగోటం రామన్న(35)గా గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డుపై యువతిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన యువకుడు, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement