Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్మాంగాలతో పాటు గొంతు కోసి చంపిన దుండగులు, వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Murder (Photo Credits: Pixabay)

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మాంగాలు కోసి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఒకేసారి పది మంది కలిసి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుడిని నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పుట్టరాము అలియాస్‌ సింగోటం రామన్న(35)గా గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.  షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డుపై యువతిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన యువకుడు, ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement