COVID in India: దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు,కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు, ముగ్గురు మృతి

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 34 మందికి తాజాగా JN.1 వేరియంట్ సోకగా, ముగ్గురు మరణించారు.

Covid in India (PIC @ PTI)

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 628 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. కేరళలో అత్యధికంగా 3,128 కేసులు నమోదు కాగా కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 34 మందికి తాజాగా JN.1 వేరియంట్ సోకగా, ముగ్గురు మరణించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement