Telangana: మద్దికుంటలో నక్క వీరంగం... నలుగురు వ్యక్తులపై దాడి, నక్కను కొట్టి చంపిన గ్రామస్తులు..వీడియో ఇదిగో
రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నక్క వీరంగం సృష్టించింది. నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేయగా రాధమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామంలో నక్క వీరంగం సృష్టించింది. నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేయగా రాధమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున వాకిలి ఉడుస్తున్న సూత్రం రాధా (34), పొలం పనులకు వెళ్తున్న దీటి సత్తయ్య (40), తెర్లుమద్ది కిషన్ (32) నక్క దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను ముస్తాబాద్ మండల ఏరియా ఆస్పత్రికి తరలించగా నక్కను కొట్టి చంపారు గ్రామస్తులు. ఈ నెల 26 నుండి కొత్త రేషన్ కార్డులు, ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు, వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Jackal Attack Creates Chaos in Maddikunta Village
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement