Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్
ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
Hyderabad, Mar 28: ఐపీఎల్ (IPL) లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నీతా అంబానీ నిన్న హైదరాబాద్ వచ్చారు. మన నగరంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మ్యాచ్ కు బయల్దేరడం ఆమెకు సెంటిమెంట్. ఈ క్రమంలోనే రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీ దాదాపు 15 నిమిషాల పాటు అమ్మవారి సన్నిధిలో గడిపారు. అనంతరం ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు.
Advertisement
సంబంధిత వార్తలు
Asia Richest Families of 2025: ఆసియాలో సంపన్న కుటుంబాలివే.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ , టాప్ -10లో నాలుగు భారతీయ ఫ్యామిలీలు, పూర్తి వివరాలివే
Mukesh and Nita Ambani Photo with Trump: డోనాల్డ్ ట్రంప్తో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఫోటో, ప్రమాణస్వీకారం కోసం వాషింగ్టన్లో సందడి చేస్తున్న ప్రముఖులు
Reliance Jio IPO Coming? రిలయన్స్ జియో IPOలోకి వస్తున్నట్లుగా వార్తలు, ఏకంగా రూ. 35 వేల నుంచి రూ. 40 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా పావులు
Year Ender 2024: లెజెండ్ సింగర్ పంకజ్ ఉదాస్ నుంచి ఉస్తాద్ రషీద్ ఖాన్ దాకా, ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ సినిమా సెలబ్రిటీలు వీరే
Advertisement
Advertisement
Advertisement