Rythu Bandhu: గుడ్ న్యూస్, నేటి నుండి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ, మొదటి విడతగా రూ.7,720.29 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు వర్తింపు కానుంది.

CM KCR (Photo-Video Grab)

రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ కార్యక్రమం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. కొత్తగా 5 లక్షల మంది పోడు భూమి రైతులకు కూడా రైతు బంధు వర్తింపు కానుంది. రైతు బంధు మొదలైన దగ్గరనుండి ఇప్పటివరకు 11 విడతల్లో కలిపి రూ.72,910 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందించింది కేసీఆర్ సర్కారు,

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement