Karimnagar: 3 వేల మంది శ్రీనివాస్‌ పేరున్న వారి సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ శ్రీనివాస్...రక్తదానం చేసిన వందమంది శ్రీనివాసులు

కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.

Srinivas Name Peeples Meet at Karimnagar(video grab)

కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసుల సమ్మేళనం జరిగింది. శ్రీనివాస్ పేరున్నవారితో ఇప్పటికే 3 వేల మందితో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలోనూ ఓ ఆత్మీయ సమ్మేళనంలోనూ కలిశారు 150 మంది శ్రీనివాసులు.

తాజాగా ఇవాళ కరీంనగర్ టిటీడీ కళ్యాణ మంటపంలో శ్రీనివాసుల ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎస్పీ శ్రీనివాస్. ప్రతిమా హాస్పటల్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత పిల్లల కోసం రక్తదానం చేశారు వంద మంది శ్రీనివాసులు.   తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!

Here's Video:

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement