Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!

తెలంగాణలోని టూరిజం అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది.

Telangana Tourism: తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల 2 నుంచి నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం.. వివరాలు ఇవిగో..!
Telangana Tourism (Credits: X)

Hyderabad, Oct 27: తెలంగాణలోని టూరిజం (Telangana Tourism) అందాలను చూడాలనుకొనే పర్యాటకులకు గుడ్ న్యూస్. నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) నుంచి శ్రీశైలం (Srishailam) వరకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానున్నది. నవంబర్‌ 2 నుంచి ఈ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్‌ ఫీడ్‌ జీఎం ఇబ్రహీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 984854037 1, 98481258720, 79979510 23 నంబర్లలో సంప్రదించాలన్నారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి

లాంచీ ప్రయాణ రుసుము ఇలా..

వన్‌వే లాంచీ ప్రయాణానికి..

  • పెద్దలకు రూ.2 వేలు
  • పిల్లలకు రూ.1,600

రానుపోను లాంచీ ప్రయాణానికి..

  • పెద్దలకు రూ.3వేలు
  • పిల్లలకు రూ.2,400

పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై స్పందించిన తెలంగాణ డీజీపీ, క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్న జితేందర్ 

(The above story first appeared on LatestLY on Oct 27, 2024 11:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).