Telangana Couple Electrocuted: ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్, కుప్పకూలి మృతి చెందిన భార్యాభర్తలు

బోయిన లక్ష్మణ్ (48), అతని భార్య లక్ష్మి (42) ఇంటి ముందు ఉన్న ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా.. వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో విషాదం చోటుచేసుకుంది.

Duo Gets Electric Shock While Drying Clothes in Vikarabad District (photo/X/Telugu Scribe)

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన బొమ్రాస్‌పేట మండలం బుర్హాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బోయిన లక్ష్మణ్ (48), అతని భార్య లక్ష్మి (42) ఇంటి ముందు ఉన్న ఇనుప తీగకు బట్టలు ఆరేస్తుండగా.. వీధిలోని విద్యుత్ లైన్‌కు తీగ తగలడంతో విషాదం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఉన్న సాంకేతిక సమస్య కారణంగా ఈ సంఘటన జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement