Telangana Elections 2023: నీలం మధు,అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డిలకు షాక్, నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ ఇదిగో
తెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్పికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదలైంది. ఇప్పటికే 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 2023, నవంబర్ 9వ తేదీ గురువారం సాయంత్రం పెండింగ్ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, పటాన్ చెరు స్థానాన్ని ఏఐసీసీ మార్చింది. నీలం మధుకు కేటాయించిన పటాన్ చెరు సీటును.. కట్ట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. అలాగే, తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ కు అదిష్టానం షాకిచ్చింది. ఆ స్థానాన్ని ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు కేటాయించారు.
తాజాగా ప్రకటించిన అభ్యర్థులు:
సూర్యాపేట: రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
పటాన్ చెరు: కట్ట శ్రీనివాస్ గౌడ్
మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
తుంగతుర్తి: మందుల సామ్యుల్ (ఎస్సీ)
చార్మీనార్: మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్
Here's List
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Advertisement
Advertisement
Advertisement