Telangana Elections 2024: పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ, "...పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, వారు చురుకుగా లేరు.. వారు ఏమీ తనిఖీ చేయరు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడకు వస్తున్నారు కానీ వారి పేర్లు జాబితా నుండి తొలగించబడ్డాయి.

Madhavi Latha (photo-ANI)

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ, "...పోలీసు సిబ్బంది చాలా డల్‌గా ఉన్నారు, వారు చురుకుగా లేరు.. వారు ఏమీ తనిఖీ చేయరు. సీనియర్ సిటిజన్ ఓటర్లు ఇక్కడకు వస్తున్నారు కానీ వారి పేర్లు జాబితా నుండి తొలగించబడ్డాయి. వారిలో కొంతమంది నివాసితులు ఉన్నారన్నారు. అంతకు ముందు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని ఆజంపూర్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 122ను సందర్శించారు. ఓటరు జాబితాలో తేడాలున్నాయని, పలువురు ఓటర్ల పేర్లు తొలగించారని ఆమె ఆరోపించారు. వీడియోలు ఇవిగో, అమృత విద్యాలయంలో ఓటేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఒవైసీ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement