Telangana Elections 2024: వీడియోలు ఇవిగో, అమృత విద్యాలయంలో ఓటేసిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఒవైసీ
హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైదరాబాద్లోని అమృత విద్యాలయం మహీంద్రా హిల్స్లో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది.
హైదరాబాద్లోని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత హైదరాబాద్లోని అమృత విద్యాలయం మహీంద్రా హిల్స్లో ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా నాలుగోదశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. వీటితో పాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధంగా ఒడిశాలో అసెంబ్లీకి తొలి దశలో భాగంగా 28 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతున్నది.
Here's Video
Madhavi Latha, BJP Hyderabad MP Candidate will cast her vote at Amrita Vidyalayam Mahindra Hills, Hyderabad.#MadhaviLatha #BJP #Hyderabad #LokSabhaElection2024 #LokSabhaElections2024 pic.twitter.com/mBeK8tzExN
— Surya Reddy (@jsuryareddy) May 13, 2024
AIMIM President and MP candidate from Hyderabad constituency Asaduddin Owaisi along with family members cast his Vote.#AIMIM #Hyderabad #AsaduddinOwaisi #LokSabhaElection2024 #LokSabhaElections2024 pic.twitter.com/6P9unMpVrX
— Surya Reddy (@jsuryareddy) May 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 13, 2024 10:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

