Munugode Bypoll 2022: వైరల్ వీడియో, నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో, అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్, పోలీసు అధికారిపై మండిపడిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని... నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు

KA Paul (Photo-Twitter)

మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్..తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని... నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని మండిపడ్డారు.'నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో... అయాం డాక్టర్ కేఏ పాల్... బీ కేర్ ఫుల్' అంటూ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా తన పట్ల చాలా గౌరవంగా ఉంటారని చెప్పారు. తాను శాంతిదూతనని రేవంత్ చెప్పారని... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న తనతో ఎంత బాగా వ్యవహరించారో చూడలేదా? అని అడిగారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement