Covid in TS: తెలంగాణలో మెల్లిగా పెరుగుతున్న కేసులు, నిన్న 205 కేసులు కాగా కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు లేవని తెలిపిన ఆరోగ్యశాఖ

తెలంగాణలో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 205 కేసులు నమోదు కాగా.. కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,95,293 ఉండగా మరణాలు 4,111గా ఉన్నాయి.

Coronavirus test (Photo-ANI)

తెలంగాణలో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 205 కేసులు నమోదు కాగా.. కొత్తగా 285 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,95,293 ఉండగా మరణాలు 4,111గా ఉన్నాయి. తాజాగా 65 మంది రికవరీ కాగా మొత్తం రికవరీల సంఖ్య 7,89,561కు చేరుకుంది. ప్రస్తుతం 1621 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పాజిటివిటి రేటు 0.51 శాతం ఉండగా, రికవరీ శాతం 99.28గా ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు కనిపించే సంకేతాలు ఇవే...వీటిని జాగ్రత్తగా గమనించకపోతే గుండె పోటు తప్పదు..

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

Share Now