COVID in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 2,646 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 2,646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు. 3,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96 శాతంగా ఉంది.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

తెలంగాణలో గత 24 గంటల్లో 2,646 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ముగ్గురు కరోనా కారణంగా మృతి చెందారు. 3,603 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 34,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 94.96 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 747 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,69,407కి పెరిగింది. ఇప్పటి వరకు 7,30,648 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,094 మంది మృతి చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement