Corona in TS: తెలంగాణలో గత 24 గంటల్లో 3,557 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 3,557 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1474 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,18,196కి చేరుకున్నాయి. వీరిలో 6,89,878 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,065 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 96.06 శాతంగా ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement