Telangana: తెలంగాణ సచివాలయం ముందున్న తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహలను తొలగించిన అధికారులు, మండిపడుతున్న భాషాభిమానులు
హైదరాబాద్లో నూతన సచివాలయం ముందున్న తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహలను అధికారులు తొలగించారు. ఈ తొలగింపు వివాదాస్పదంగా మారింది. కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు.
హైదరాబాద్లో నూతన సచివాలయం ముందున్న తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహలను అధికారులు తొలగించారు. ఈ తొలగింపు వివాదాస్పదంగా మారింది. కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగించడంపై పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అధికారులు విగ్రహాలను మరోచోట ప్రతిష్టిస్తామని చెప్పారు. అయితే, విగ్రహాలను ఎక్కడ పెడతారనే దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Secretariat: తెలంగాణ సెక్రటరియేట్లో ప్రమాదం, 6వ ఫ్లోర్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్
Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్లో విగ్రహావిష్కరణ కార్యక్రమం
AP Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement