Coronavirus Awareness Program: కరోనాతో యుద్ధం చేస్తున్నాం, జాగ్రత్తలు పాటించండి, కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రాచకొండ పోలీసులు, ట్విట్టర్‌లో వీడియో పోస్ట్

రాచకొండ పోలీసులు ఈ రోజు కరోనావైరస్ అవేర్ నెస్ పోగ్రాం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్ననేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని కోరారు. అలాగే శానిటైజర్లను వాడాలని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Rachakonda CP mahesh bhagwat (Photo-Twitter)

రాచకొండ పోలీసుల ట్వీట్

 

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement