Coronavirus Awareness Program: కరోనాతో యుద్ధం చేస్తున్నాం, జాగ్రత్తలు పాటించండి, కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రాచకొండ పోలీసులు, ట్విట్టర్లో వీడియో పోస్ట్
రాచకొండ పోలీసులు ఈ రోజు కరోనావైరస్ అవేర్ నెస్ పోగ్రాం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్ననేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని కోరారు. అలాగే శానిటైజర్లను వాడాలని ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
రాచకొండ పోలీసుల ట్వీట్
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement