TSRTC: వీసీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం, హైదరాబాద్ సిటీలో ఉచితంగా ప్రయాణం, 250 కిలోమీటర్ల పైన టికెట్ బుక్ చేసుకున్న వారికి తీపి కబురు చెప్పిన టీఎస్ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 250 కిలోమీటర్లపై ఉన్న సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురు అందజేశారు. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రాంతం వరకూ హైదరాబాద్ సిటీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 250 కిలోమీటర్లపై ఉన్న సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు తీపి కబురు అందజేశారు. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ప్రాంతం నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రాంతం వరకూ హైదరాబాద్ సిటీలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు. హైదరాబాద్ జంట నగరాలలో ప్రయాణానికి 2 గంటల ముందు, ప్రయాణం తర్వాత 2 గంటల వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుందని సజ్జనార్ ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం 040-30102829, 68153333 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement