Hyderabad: బండి ఫైనాన్స్ కట్టలేక రోజూవారీ కూలి ఆత్మహత్య, ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి సూసైడ్
హైదరాబాద్ - కుత్బుల్లాపూర్ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్(25) అనే దినసరి కూలి ఫైనాన్స్ పెట్టి బైక్ కొనగా గత 3 నెలలుగా రూ.20 వేలు బండి ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వారు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Young Man Committed Suicide: హైదరాబాద్ - కుత్బుల్లాపూర్ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్(25) అనే దినసరి కూలి ఫైనాన్స్ పెట్టి బైక్ కొనగా గత 3 నెలలుగా రూ.20 వేలు బండి ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వారు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Video
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)