52 Lac Sim Deactivated By Center: 52 లక్షల సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసిన మోదీ సర్కారు, బ్లాక్ లిస్టులో 67,000 మంది డీలర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను మోసపూరితంగా పొందినట్లు గుర్తించి, డీయాక్టివేట్ చేసిందని తెలిపారు.

Union Minister Ashwini Vaishnaw (Photo-ANI)

సైబర్ మోసాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక చర్యలో, బల్క్ సిమ్ కనెక్షన్‌లను నిలిపివేసినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. సిమ్ కార్డులతో వ్యవహరించే డీలర్లు తప్పనిసరిగా పోలీసు ధృవీకరణను పొందవలసి ఉంటుందని తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను మోసపూరితంగా పొందినట్లు గుర్తించి, డీయాక్టివేట్ చేసిందని తెలిపారు.

ఈ విషయమై సెంట్రల్ అశ్విని వైష్ణబ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, "సంచార్ సతి పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, మేము 52 లక్షల నకిలీ కనెక్షన్‌లను గుర్తించి వాటిని నిలిపివేసాము. అంతేకాకుండా, మేము మొబైల్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న 67,000 మంది డీలర్లను కూడా బ్లాక్‌లిస్ట్ చేసామని తెలిపారు.

వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ తర్వాత వ్యాపార కనెక్షన్లకు మాత్రమే ఇప్పుడు బల్క్ సేల్స్ అనుమతించబడతాయని మంత్రి తెలిపారు. వ్యాపార కనెక్షన్ల కోసం కూడా, ప్రతి సిమ్‌కు KYC అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చాలా మంది సిమ్ కార్డులను పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తారని, అయితే 20 శాతం కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని, 80 శాతం మాత్రమే వాడకం జరుగుతుందని తెలిపారు.

Union Minister Ashwini Vaishnaw (Photo-ANI)

Here's ANI VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement